హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా విడుదలై అద్భుతమైన వసూళ్లను అందుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్ మూవీ “ద లయన్ కింగ్” కూడా ఇండియాలో అద్భుతమైన వసూళ్ళను రాబడుతోంది. ముఖ్యంగా
నాడు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వొద్దని వైసీపీ నేతలు రెచ్చగొట్టారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. రెచ్చగొట్టినా తొంభై తొమ్మిది శాతం
కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం తెలుగులో “డియర్ కామ్రేడ్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. “డియర్ కామ్రేడ్” సినిమా తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో
తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ
ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశ చరిత్రలో తొలిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు..సర్వీసుల్లో 50శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని సీఎం
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన “బాహుబలి” చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ఈ
చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్సభ, రాజ్యసభ
కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్కు చింతమడక బాసటగా నిలిచిందని
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ,