ప్రభుత్వ పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా మాదిరిగానే పెన్షన్ కోసం వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది.
ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శివ కందుకూరి ప్రధాన పాత్రలో శేష్ సింధూ రావ్ తెరకెక్కిస్తున్న చిత్రం “చూసీ చూడంగానే”. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో
సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్కోట్లో ఉన్న గురుద్వార్ను సందర్శించేందుకు భారతీయ సిక్కులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించిన
ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ను దాటుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందుకు సాగుతోంది. ఏదేమైనా డిమాండ్లు సాధిస్తామని కార్మికులు మెట్టు దిగడం లేదు. బుధవారం అన్ని బస్ డిపోల
రాజధాని లేకుండా ఏపీ మ్యాప్ విడుదల కావడానికి వైసీపీనే కారణమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాజధాని అమరావతిని మారుస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని…
తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల్లో యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్ర్యూ ఫ్లెమింగ్, తెలుగులో ట్వీట్ చేశారు. అదిప్పుడు
ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే వెంటనే టెన్షన్ పడుతున్నారు అభిమానులు. ఇక ఇండస్ట్రీ వర్గాలు కూడా వణికిపోతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటి