హైదరాబాద్ నగరంలోని హైదర్గూడ సమీపంలో గంజాయి అమ్ముతున్న నలుగురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తుమ్మ భానుతేజారెడ్డి, దుబ్బాకుల సాయిసురేశ్ చంద్ర యాదవ్, కర్నాటి అఖిల్, షేక్ నయిమ్, డీకొండ సాయికుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నిందితులు 2018 నవంబర్లో, 2019 ఫిబ్రవరిలో కూడా పట్టుబడి జైలుకు వెళ్లోచ్చారు.
previous post
కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయి: మంత్రి ప్రశాంత్ రెడ్డి