ఏపీ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన యువతుల పెళ్లి కానుకగా రూ. లక్ష అందిస్తామని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు.
500 మంది జనాభా ఉన్న తండాలను పంచాయితీలుగా మారుస్తామని చెప్పారు. అదేవిధంగా గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
నన్ను అక్రమ సంబంధం పెట్టుకునేవాడిగానే చూస్తున్నారు… హీరో ఆవేదన