26న సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర నాయకుడు జి.కుర్మయ్య తెలిపారు. ధర్నా పోస్టర్ను ఆదివారం కాటేదాన్లోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.
సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్లకు కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలని, ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని, ఈఎ్సఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్ల సంఘం నాయకులు సుధాకర్, రాజు, చిన్న, మహ్మద్, రాకేశ్, శ్రీనివా్సరెడ్డి పాల్గొన్నారు.
జెమినీ గణేషన్ కు జమున వార్నింగ్… సంచలన వ్యాఖ్యలు