ప్రపంచకప్లో భాగంగా నేడు పాక్-సౌతాఫ్రికాతలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హారీస్ సొహైల్, షాహీన్ అఫ్రిదీ తిరిగి తుది జట్టులోకి వచ్చినట్లు సర్ఫరాజ్ తెలిపాడు. సమతూకంతో ఉన్న జట్టునే కొనసాగిస్తున్నట్లు సఫారీ సారథి డుప్లెసిస్ పేర్కొన్నాడు.
సౌతాఫ్రికాతో మ్యాచ్లో విజయంతో గెలుపు బాట పట్టి సెమీస్ రేసులో నిలవాలని పాక్ భావిస్తున్నది. ఫేవరెట్గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సౌతాఫ్రికా ఢీలా పడింది. ఈ రెండు జట్లు సమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తమ మిగతా మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే.
జెమినీ గణేషన్ కు జమున వార్నింగ్… సంచలన వ్యాఖ్యలు