కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వానికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం
హనుమజ్జయంతి సందర్భంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి ఫొటో పోస్ట్ చేసిన హనుమంతుడి ఫొటోని పోస్ట్ చేశారు. ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉందిని
ప్రాంతీయ అసమానతల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను ఏపీ ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు