సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సస్పెన్షన్ ఉత్తర్వులు
విజయవాడ దుర్గమ్మ గుడిలో అవకతవకలపై సంచనల విషయాలను బటయపెట్టింది ఏసీబీ నివేదిక. దుర్గమ్మ ఆస్తులకు రక్షణలేని పరిస్థితి ఉందని నివేదికలో పేర్కొంది. దుర్గగుడికి వందల కోట్ల విలువైన
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిపింది. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు స్కూల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్ల శ్రీనివాస్.
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మీనారాయణ..ఒక
సీజ్ చేసిన బొగ్గు లారీలను విడిపించేందుకు రూ.2లక్షలు డిమాండ్ చేసి సూర్యాపేట జిల్లా కోదాడటౌన్ ఎస్ఐ కేటీ మల్లేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.