telugu navyamedia

SEC Office

పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్…

Vasishta Reddy
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిపింది. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు స్కూల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్ల శ్రీనివాస్.