నేడు పట్టణంలోని చిన్మయినగర్లో మరో బహిరంగ హత్య చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్లో అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి పొడిచి
వైద్యురాలి హత్య కేసు నిందితుల కోసం షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను
భారతదేశ వ్యాప్తంగా బంగారు నగలకు ‘హాల్మార్క్’ గుర్తును తప్పనిసరి చేస్తున్నామని, ఈ విషయమై నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా విలువైన లోహంతో తయారు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “దర్భార్” వచ్చే ఏడాది పొంగల్కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తరువాత రజనీకాంత్ నటించనున్న 168వ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి.
ప్లాట్ఫామ్పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ ధ్యాసలో పడి అమాంతం వెళ్లి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. సదరు వ్యక్తి ఫ్లాట్ఫామ్పై నడుస్తున్న విషయం కూడా మరిచిపోయి
‘ఎల్ కేజీ’ తరువాత నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. లేడీ సూపర్స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ నిర్వహిస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ముగిసింది. షో చివరి రోజున ఇన్ఫోసిస్ ఫౌండేష్ చైర్పర్సన్ సుధామూర్తిని ఆహ్వానించారు. ఈ సందర్బంగా
ఒక్కపాటతో ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిన సింగర్ రణుమొండల్. లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నాగ్మా హై అనే పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రీసెంట్గా
టాలీవుడ్ కింగ్ నాగ్ పదిహేనేళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రా” అనే బాలీవుడ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో “బ్రహ్మాస్త్రా” చిత్రం తెరకెక్కుతుంది. మూడు విభాగాలుగా