హైదరాబాద్ నగరంలో ఓ పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పురాతన సరాయి బిల్డింగ్ ఉన్నపళంగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంపై హైదరాబాద్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
హుజూర్నగర్ ఉప ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జోస్యం చెప్పారు. హుజూర్నగర్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన
ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్కు మద్దతుగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లో
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎండగట్టారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒకవైపు కోర్టు చీవాట్లు పెడుతున్నా
ఆర్టీసీ ఆస్తులను 50 వేల కోట్లు తక్కువ చూపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు.ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా శనివారం తన ఇంటి నుంచి ఆర్టీసీ డిపో వరకు
ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్కు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు మద్దతు ప్రకటించి
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూర్యాపేటలో కార్మికులకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోందని టీఎస్సార్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బంద్ కు మద్దతు