స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికుల ఆశలపై కర్నాటక ప్రభుత్వం నీళ్లు చల్లింది. వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక నుంచి ప్రత్యేక
రెండుమూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని చాలా దేశాలు చెప్తున్నాయి. కానీ, అందులో నిజం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త డేవిడ్ నబారో పేర్కొన్నారు. కరోనా
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్
లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తోంది. ఇందులో భాగంగా వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను .
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రవాణ సౌకర్యాలు లేక రైతులు స్థానిక మార్కెట్ల వద్దనే కూరగాయలను విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్
తెలంగాణలో నేటి నుంచి వైన్షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా
మరో మూడు నెలల్లో తెలంగాణ నుంచే కరోనా వాక్సిన్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలోని ఔషధ సంస్థలు, కరోనాకు ఔషధాన్ని తెచ్చేందుకు శ్రమిస్తున్నాయని
తెలంగాణలో నేటి నుంచి వైన్షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా
ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయమందించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలిస్తే ఆగిపోయిన టెన్త్ పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని సీఎం కేసీఆర్
లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. వీరిని నేరుగాపై తరగతికి