telugu navyamedia

సామాజిక

టెన్త్‌ విద్యార్థుల కోసం.. నేడు తెరుచుకోనున్న హాస్టళ్లు

vimala p
తెలంగాణలో టెన్త్‌ విద్యార్థుల కోసం నేడు సంక్షేమ హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. వాయిదాపడిన టెన్త్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు

ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు

vimala p
దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. నాలుగు రోజల వ్యవధిలో గత రాత్రి భూమి రెండోసారి కంపించింది. రాత్రి 10:42 గంటలకు

పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యం.. సోషల్ మీడియాలో విద్యార్థుల ప్రచారం!

vimala p
పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యమని కర్ణాటక విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్

వధువుకు కరోనా.. ఆగిన వివాహం!

vimala p
వధువుకు కరోనా సోకిందని తేలడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ వివాహం వాయిదా పడింది. ఈ ఘటన తమిళనాడులో ని కోవై జిల్లాలో జరిగింది. ఈ నెల

సినిమా హాళ్ల ఓపెన్ పై జూన్ తర్వాతే నిర్ణయం: కేంద్ర మంత్రి

vimala p
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక

కరోనా వార్డులో ఊడిపడిన ఫ్యాన్!

vimala p
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో పలువురు పాజిటివ్

హైదరాబాద్ లో గత రాత్రి భారీ వర్షం!

vimala p
క్యుములో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగరంలో గత రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హయత్ నగర్ ఉప్పల్ సమీపంలో మొదలైన వర్షం ఆపై ఎల్బీనగర్,

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం!

vimala p
‘నిసర్గ’ తుపాను తీరం దాటక ముందే ముంబై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయి, ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న వేళ, తుపాను

శ్రీవారి దర్శనానికి.. 8 నుంచి ట్రయల్ రన్!

vimala p
లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ 8వ తేదీ తరువాత ప్రార్థనాలయాలు తెరచుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఏ

కోనసీమను వణికిస్తున్న కరోనా.. ఒకే రోజు 28 పాజిటివ్ కేసులు

vimala p
ప్రకృతి ఒడిలో ఎంతో పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉలిక్కిపడుతోంది. కరోనా కోనసీమను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోనసీమలో లాక్ డౌన్ ను