తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో
మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఈ ఏడాది మాఘమాసం 25-01-2020
తెలంగాణ టెన్పిన్ సంఘం ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ వేదికగా జరిగిన బౌలింగ్ చాంపియన్షిప్లో కిరణ్, జ్యోతి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో కిరణ్, నరేశ్… మహిళల కేటగిరీలో
టర్కీ(తూర్పు)లో భూకంపం సంభవించింది, రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 6.8గా నమోదైంది. భూ ప్రకపంనాలతో భవనాలు కూలిపోయాయి. భవన శిథిలాల కింద చాలా మంది ఇరుక్కుపోయారు. వారిని
ఇటీవలే మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ రూలింగ్ ఇచ్చారు. ఒక వైపు తప్పు అని చెబుతూనే…మరోవైపు
కార్పొరేట్ సంస్థలకు కనీస సామజిక బాధ్యత ఉండాలనే ప్రాథమిక సూత్రం కింద మొబైల్ మెడికల్ యూనిట్లను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, దక్షిణ ప్రాంతం ప్రారంభించింది. హైదరాబాద్,
హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనూరాధ కరోనా వైరస్ను గుర్తించేందుకు ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన థర్మల్ స్ర్కీనింగ్ యంత్ర పరీక్షలు కొనసాగుతున్నట్టు తెలిపారు. చైనా,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా