హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనూరాధ కరోనా వైరస్ను గుర్తించేందుకు ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన థర్మల్ స్ర్కీనింగ్ యంత్ర పరీక్షలు కొనసాగుతున్నట్టు తెలిపారు. చైనా, హాంగ్కాంగ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో స్ర్కీనింగ్ యంత్రంతో వైరస్ లక్షణాలు గుర్తించి నిర్ధారిస్తారు. గత రెండు రోజుల నుంచి 252 మంది ప్రయాణికులకు స్కానింగ్ చేయగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని ఆమె తెలిపారు. ఈ పక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆమె వివరించారు.
previous post