కరోనా (కొవిడ్-19) కాలంలో మాస్క్లు ధరించడం ఎంతో అవసరం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది తప్పనిసరి కూడా. అందుకే, హైదరాబాద్కు చెందిన డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఈసమయంలో ఆస్పత్రుల వద్ద ధర్నాలు చేయడం చిల్లర రాజకీయమని
రైతు రుణమాఫీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. ఈ
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు. పట్టిసీమ ప్రాజెక్టును వైసీపీ గతంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. పట్టిసీమను వట్టిసీమ అంటూ
ఏపీ రాజకీయాల్లో మరో అంశం చర్చనీయాంశంగా మారింది.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సీఐడీ అధికారులపై మండిపడ్డారు. విశాఖలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. సీఐడీ అదుపులో ఉన్న తన సన్నిహితుడు
ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనాకు పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాందేవ్ బాబా హరిద్వార్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ ప్రతినిధులతో మంత్రి
డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు “జనగణమన” చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ ఉండబోతోందంటూ పూరీ
కరోనా మహమ్మారి టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్కు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటూ ఆయన కోలుకుంటున్నారు. ఈ