కరోనా వైరస్ బారినపడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ ఈరోజు హాస్పిటల్లో మృతి చెందారు. గత నెలలో ఆయన కరోనా పరీక్షలో పాజిటివ్గా
రంగారెడ్డి జిల్లాలో 65 ఏళ్ల మహిళకు కరోన పరీక్షలు నిర్వహించారు. తనలో లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంపై అనుమానంతో రెండోసారి పరీక్షల్లో నెగటివ్ అని రావడం కలకలం
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో చోరీలకు పాల్పడే దొంగలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దొంగతనానికి వచ్చి చేతులను శానిటైజ్ చేసుకుని మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్
భారత్-పాక్ దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ హై కమిషన్ కార్యాలయంలోని సగం మందిని వారం
ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులనే కాదు.. ఆయన ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్క ‘ఫుడ్జ్’ కు కూడా తీరని మనోవేదనను మిగిల్చింది.
యంగ్ హీరో రానా త్వరలో “అరణ్య” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే సమయంలో “విరాపర్వం” చిత్రంలో కూడా ఈయన నటిస్తున్నాడు. వేణు దర్శకత్వంలో రూపొందుతున్న “విరాటపర్వం”
లాక్ డౌన్ కాలంలో కూడా సన్నీలియోన్ తన బిజినెస్ ను మానలేదు. సొంతంగా ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తులను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నది. అంతేకాదు హాట్ హాట్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత రాజశేఖర్కు ‘గరుడవేగ’తో కమర్షియల్