telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 8-12 గంటల సమయం పడుతుంది.

రూ.  300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,879.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,520 .

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు.

Related posts