telugu navyamedia

updates

ముగిసిన జగన్‌ తిరుమల పర్యటన

navyamedia
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 63, 717 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక,

ఏపీ కరోనా అప్డేట్స్‌

navyamedia
ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇక విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించిన త‌రువాత ఈ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ప్రతిరోజూ

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం..

Vasishta Reddy
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయింది. ఈ ఎన్నికకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7

గ్రేటర్‌ వార్‌ : మంత్రి పువ్వాడ కారును అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

Vasishta Reddy
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్‌