రెండో వన్డేకు సిద్దమైన .. విశాఖ స్టేడియం.. వెయ్యిమందితో భారీ భద్రత…
రేపు జరగనున్న భారత్-వెస్టిండీస్ రెండో వన్డేకి విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్రారెడ్డి తెలిపారు. పీఎం పాలెం స్టేడియంలో ఆయన