telugu navyamedia

telugu sports news updates

రెండో వన్డేకు సిద్దమైన .. విశాఖ స్టేడియం.. వెయ్యిమందితో భారీ భద్రత…

vimala p
రేపు జరగనున్న భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డేకి విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. పీఎం పాలెం స్టేడియంలో ఆయన

చెన్నై : … గెలుపు దిశగా .. వెస్టిండీస్.. వాయించేసిన హెట్‌మైర్ ..

vimala p
చెపాక్ మైదానంలో భారత్-విండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ యువ బ్యాట్స్‌మెన్ హెట్‌మైర్ సెంచరీ(90 బంతుల్లో 106: 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. అతనికి

మొదటి వన్డే లో .. తడబడుతున్న భారత ఆటగాళ్లు..

vimala p
చెపాక్‌ స్డేడియం వేదికగా మొదటి వన్డే లో వెస్టిండీస్‌ బౌలర్లు క్రమశిక్షణతో బంతులేస్తుంటే, భారత ఆటగాళ్లు తడబడిపోతున్నారు. స్పీడ్‌స్టర్‌ కాట్రెల్‌ స్లో బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెడుతున్నాడు. తాను

చెన్నై : … టాస్ గెలిచిన కరేబియన్స్ .. బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీసేన..

vimala p
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా వన్డే సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో ఏ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరిగినా భారత్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని

దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా … మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌…

vimala p
దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌కు కీలక పదవిని కట్టబెట్టింది. బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ

రేపటి నుండి .. భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ..

vimala p
కోహ్లీ సేన రేపటి నుండి విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో

భారత్ లో .. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఎక్కడో తెలుసా..

vimala p
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌లో నిర్మితమవుతోంది. అహ్మదాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ స్టేడియం వచ్చే ఏడాది మార్చి కల్లా అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేందుకు అందుబాటులోకి రానుంది.

టీ20 ప్రపంచ కప్ కు .. ధోనీ లేనట్టే.. హింట్ ఇచ్చిన రవిశాస్త్రి..

vimala p
ధోనీ ఆడగలడా లేదా అనేది అతడికి తెలుసునని, అందుకే ఎప్పుడు సిద్ధం అయితే అప్పుడు మళ్ళీ బ్యాట్ పట్టుకుంటాడని రవిశాస్త్రి అన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో

టీ20 ర్యాంకులలో .. కోహ్లీ స్థానం ఎక్కడో ..

vimala p
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. బుధవారం

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో … పీవీ సింధు ఓటమి..

vimala p
పీవీ సింధుకు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మరో సారి షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఏలో గురువారం జరిగిన చైనా షట్లర్ చెన్‌ యూఫైతో జరిగిన

కోల్‌కతా : … ఐపీఎల్ కు .. 332మందితో జాబితా సిద్ధం..

vimala p
ఐపీఎల్‌-2020 ఆటగాళ్ల వేలానికి రంగం సిద్దమైంది. మొత్తం 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. రిజిష్టర్‌ చేసుకున్న ఆటగాళ్ల

సిరీస్ గెలిచిన భారత్.. రెచ్చిపోయిన ఆటగాళ్లు.. బాదేశారు…

vimala p
మూడవ టీ20లో రాహుల్‌, రోహిత్‌, కోహ్లీ సిక్సర్లు, బౌండరీలతో వెస్టిండీస్‌ బౌలర్ల భరతం పట్టారు. దీంతో ఫైనల్‌ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యంతో