తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా పిలుపునిచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’కు మంచి స్పందన వస్తోంది. ఆయన పిలుపుకు స్పందించి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు
కరోనా ఉధృతి దృష్ట్యా పాఠశాలలను ప్రభుత్వాలు మూసివేశాయి. ఈ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్లకు పంపించి కొవిడ్ను కొని తెచ్చుకుంటున్నారు. అలా ఓ ట్యూషన్ టీచర్
తన ఇంటి ప్రహరీని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ
ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుప్దడ్డారు. టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీ
కరోనా వచ్చిందనే అనుమానంతో జిల్లా స్థాయి రిటైర్డ్జడ్జి మనస్తాపం చెందారు. సూసైడ్నోట్ రాసి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్ పోలీసస్టేషన్ పరిధిలో
హైదరాబాద్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో రమ్యకృష్ణ అనే
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎస్సీలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో
సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రోహ్తాంగ్ పాస్ వద్ద అటల్ టన్నెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కేసుల
చత్తీస్గఢ్ మావోయిస్టులు సొంత కమాండర్నే హత్యచేశారు. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.జిల్లాలోని