telugu navyamedia

Telugu News Updates

కొత్త అంబులెన్సులను ప్రారంభించిన కేటీఆర్

vimala p
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా పిలుపునిచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’కు మంచి స్పందన వస్తోంది. ఆయన పిలుపుకు స్పందించి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు

ట్యూషన్ టీచర్ ద్వారా 14 మంది విధ్యార్థులకు క‌రోనా!

vimala p
క‌రోనా ఉధృతి దృష్ట్యా పాఠ‌శాల‌ల‌ను ప్ర‌భుత్వాలు మూసివేశాయి. ఈ నేపథ్యంలో కొంద‌రు త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ట్యూష‌న్ల‌కు పంపించి కొవిడ్‌ను కొని తెచ్చుకుంటున్నారు. అలా ఓ ట్యూష‌న్ టీచ‌ర్

విశాఖలో ఆయన డ్యాన్స్ కట్టిస్తా: సబ్బం హరి

vimala p
తన ఇంటి ప్రహరీని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ

విశాఖను రౌడీషీటర్లకు నిలయంగా మార్చారు: పంచుమర్తి ఫైర్

vimala p
ఉత్తరాంధ్ర వైసీపీ నేతలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు విశాఖను వీసా పట్టణంగా మార్చేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్ విశాఖను రౌడీషీటర్లకు

రాజకీయాల కోసమే రాహుల్ హత్రాస్ కు: స్మృతి ఇరానీ

vimala p
ఉత్తర ప్రదేశ్ లో సామూహిక అత్యాచారానికి  గురై మృతి చెందిన  20 ఏళ్ల యువతి గ్రామమైన హత్రాస్ వెళ్లేందుకు రాహుల్ ఈరోజు మరోసారి ప్రయత్నించారు. నిన్న పోలీసులు

కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులే: చంద్రబాబు

vimala p
ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుప్దడ్డారు. టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీ

కరోనా ఉందన్న అనుమానంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

vimala p
కరోనా వచ్చిందనే అనుమానంతో జిల్లా స్థాయి రిటైర్డ్‌జడ్జి మనస్తాపం చెందారు. సూసైడ్‌నోట్‌ రాసి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్‌ పోలీ‌సస్టేషన్‌ పరిధిలో

హైదరాబాద్‌లో లేడీ టెక్కి ఆత్మహత్య!

vimala p
హైదరాబాద్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో రమ్యకృష్ణ అనే

ఏపీలో ఎస్సీలపై వరుస దాడులు: వర్ల రామయ్య

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎస్సీలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో

సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం: మోదీ

vimala p
సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రోహ్‌తాంగ్‌ పాస్‌ వద్ద అటల్‌ టన్నెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,718 కేసులు నమోదు

vimala p
తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కేసుల

తమ కమాండర్‌ ను హతమార్చిన మావోయిస్టులు

vimala p
చత్తీస్‌గఢ్ మావోయిస్టులు సొంత కమాండర్‌నే హత్యచేశారు. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.జిల్లాలోని