బీహార్ లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో అక్టోబరు
దేశంలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 75,829 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో 19 ఏండ్ల బాలిక దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక హత్య
కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 48 గంటలూ అత్యంత కీలకమని
తన ఇంటి ప్రహరీని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వైసీపీ నేతలపై వ్యక్తం చేసిన సంగతి
చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షను దాటింది. ఈ ఆందోళనల
ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఘటనలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఘాటుగా స్పందించారు. మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోతుండటంపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలో
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రౌడీయిజం, భూకబ్జాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విర్చుకుపడ్డారు. చంద్రబాబును నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ధర్మాన శ్రీకాకుళం 420 అని ఎద్దేవా చేశారు.