telugu navyamedia

Telugu News Updates

త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. జేడీయూ 122, బీజేపీ 121 సీట్లల్లో పోటీ!

vimala p
బీహార్ లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో అక్టోబరు

అదనపు పన్ను వసూలుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు!

vimala p
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్ను వసూలు చేయాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ప్రతి వ్యక్తి

దేశంలో 65,49,374కి చేరిన కరోనా కేసులు

vimala p
దేశంలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 75,829 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ

హత్రాస్‌ ఘటనపై సీబీఐ విచారణ!

vimala p
ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌ జిల్లాలో 19 ఏండ్ల బాలిక దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక హత్య

ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!

vimala p
కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 48 గంటలూ అత్యంత కీలకమని

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు..సబ్బం హరికి అవంతి వార్నింగ్

vimala p
తన ఇంటి ప్రహరీని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వైసీపీ నేతలపై వ్యక్తం చేసిన సంగతి

ఆందోళన వద్దు.. కరోనా బలహీనపడుతోంది: వేన్ యూనివర్శిటీ

vimala p
చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షను దాటింది. ఈ ఆందోళనల

యూపీలో దారుణాలు జ‌రుగ‌డం కొత్తేమీ కాదు: గులాంన‌బీ ఆజాద్

vimala p
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవల జరిగిన ఘటనలపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ఘాటుగా స్పందించారు. మ‌హిళ‌ల‌పై నేరాలు విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంపై ఆజాద్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. యూపీలో

రేపటి నుండి ఢిల్లీలో మెట్రో పరుగులు!

vimala p
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిచిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఢిల్లీ లో మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది.

దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారు: అయ్యన్నపాత్రుడు

vimala p
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రౌడీయిజం, భూకబ్జాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

ధర్మాన మతిలేకుండా మాట్లాడుతున్నారు: బుద్ధా ఆగ్రహం

vimala p
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విర్చుకుపడ్డారు. చంద్రబాబును నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ధర్మాన శ్రీకాకుళం 420 అని ఎద్దేవా చేశారు.

నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్ చిట్

vimala p
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ 25 మంది అధికారులపై బెదిరింపులు, ల్యాండ్ సెటిల్మెంటుల