నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 1000 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ విషయం పై కవిత స్పందించారు. సోమవారం
ఉద్యోగరీత్యా, లేదా పరీక్షల నిమిత్తమో.. రాత్రిపూట అధిక సమయం మేల్కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే అలాంటివారిలో ఒబిసిటీ సమస్య తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిపోను
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. దాదాపుగా అరగంటకు పైగా పలు విషయాలు చర్చించినట్టు సమాచారం. నాలుగు రోజుల
వరంగల్ చౌరస్తాలో ఉన్న ఓ ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిషన్లోని నగదు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది
మరో హైదరాబాదీ న్యూజిలాండ్ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ డబీర్పురలోని నూర్ఖాన్ బజార్కు చెందిన ఓజైర్ ఖదీర్ (25) తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. దీనితో ఉన్మాది దాడిలో
తాను కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని.. పార్టీ మాత్రం మారబోనని జగ్గారెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కుసునూరి పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, వివేకా హత్య జరిగిన
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సోమవారం ఉదయం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ
రాగిణీ ద్వివేది(కన్నడ హీరోయిన్) కోసం ఆమె ప్రస్తుత స్నేహితుడు, మాజీ స్నేహితుడు గొడవ పడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరుగగా, సీసీ కెమెరాలు పరిశీలించిన