ఏపీలో కేసులు పెరగడంతో ప్రభుత్వం విఫలమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా వైరస్ నుండి రక్షించుకోవడానికి జహీరాబాద్లో
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల భారీగా సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాలలో అధికారులు వైరస్ కట్టడికి
విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కళాశాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని
తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయనను పోలీసులు మరోసారి
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. నువ్వు అసలు మంత్రివేనా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు ఎక్కువ భజన
తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుంటే ప్రజలను గాలికి వదిలేసిన సీఎం ఫామ్హౌస్కు వెళ్లిపోయారని
తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు కీలక
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. సమయం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ చరిత్ర బయటపెడతానంటూ హెచ్చరించారు. మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని
కరోనా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ మందికి చికిత్స అందుతోందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు