కరీంనగర్లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో శుద్ధమైన తాగునీటి సరఫరా కోసం రూ. 110 కోట్లతో ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పథకానికి దేవాదాయ శాఖ నిధులు మళ్లించారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనిఅన్నారు. ఈ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.29 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని సీఎం జగన్
రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిందని అన్నారు. రాష్ట్రపతి చేసిన చట్టం, కేంద్ర కమిటీ ద్వారానే అమరావతి రాష్ట్ర రాజధానిగా అవతరించిందని తెలిపారు. ఇప్పుడు రాజధానిని
హైద్రాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని కాపాడండని వైద్యులు ఆందోళనకు దిగారు. కూలిపోతున్న భవనాన్ని కూల్చవద్దు అంటూ అడ్డుపడటం అవివేకమని వైద్యులు అన్నారు. ప్రాణాలు నిలబెట్టడానికి దీనిని కట్టారని
హైద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్ మక్త హరీ గేట్లో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త
ఓ కుట్ర కేసులో శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని కవులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిన్న హైద్రాబాద్ బాగ్లింగంపల్లి
టీడీపీ నేత, కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ ధాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ