telugu navyamedia

Telugu News Updates

కరీంనగర్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం: కేటీఆర్‌

vimala p
కరీంనగర్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో శుద్ధమైన తాగునీటి సరఫరా కోసం రూ. 110 కోట్లతో ఏర్పాటు

అమ్మఒడికి దేవాదాయశాఖ నిధులు మళ్లింపు: కన్నా ఫైర్

vimala p
ఏపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పథకానికి దేవాదాయ శాఖ నిధులు మళ్లించారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనిఅన్నారు. ఈ

రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ..ఇద్దరికీ బెర్తులు ఖరారు!

vimala p
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.29 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని సీఎం జగన్‌

ప్లాస్మా థెరపీ కోసమే ప్రైవేట్ ఆసుపత్రికి: ఢిల్లీ ఆరోగ్య మంత్రి

vimala p
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కరోనాను జయించారు. దాదాపు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్మా థెరపీ

రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం: యనమల

vimala p
రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిందని అన్నారు. రాష్ట్రపతి చేసిన చట్టం, కేంద్ర కమిటీ ద్వారానే అమరావతి రాష్ట్ర రాజధానిగా అవతరించిందని తెలిపారు. ఇప్పుడు రాజధానిని

అమూల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. డెయిరీలకు మంచి రోజులు!

vimala p
డెయిరీ రంగంలో ప్రముఖ సంస్థ అమూల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా పాడిరైతులు ఆర్థికంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని ఏపీ సీఎం జగన్

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు: గంగుల

vimala p
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో రూ. 110 కోట్ల నిధులతో చేపట్టిన అర్బన్

ఉస్మానియాను కాపాడండి.. వైద్యుల ఆందోళన

vimala p
హైద్రాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని కాపాడండని వైద్యులు ఆందోళనకు దిగారు. కూలిపోతున్న భవనాన్ని కూల్చవద్దు అంటూ అడ్డుపడటం అవివేకమని వైద్యులు అన్నారు. ప్రాణాలు నిలబెట్టడానికి దీనిని కట్టారని

ఈ నెల 29 నుంచి హ‌జ్‌యాత్ర‌.. త‌క్కువ సంఖ్య‌లో అనుమ‌తి!

vimala p
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సౌదీ అరేబియాలోని ప‌విత్ర న‌గ‌రం మ‌క్కాలో జ‌రిగే ముస్లింల హ‌జ్‌యాత్ర‌కు బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే త‌క్కువ సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి

పంజాగుట్టలో భార్యాభర్తల ఆత్మహత్య

vimala p
హైద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్‌ మక్త హరీ గేట్‌లో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త

వరవరరావును వెంటనే విడుదల చేయాలి: మేధావుల డిమాండ్‌

vimala p
ఓ కుట్ర కేసులో శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని కవులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. నిన్న హైద్రాబాద్ బాగ్‌లింగంపల్లి

గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

vimala p
టీడీపీ నేత, కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ ధాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ