telugu navyamedia

Telugu News Updates

అమెరికా అధ్యక్ష పదవి రేస్ లో.. ట్రంప్..!

vimala p
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రెండోసారి పోటీ చేసే విషయమై జూన్‌ 18న అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఫ్లోరిడాలో నిర్వహించే కార్యక్రమంలో పోటీ చేసే విషయాన్ని

కంప్యూటర్ల మీద .. మాల్‌వేర్ దాడి చేసే ప్రమాదం : మైక్రోసాఫ్ట్‌

vimala p
దాదాపు పది లక్షల కంప్యూటర్ల మీద మాల్‌వేర్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించినట్లు మీడియా కథనం. 2017లో ఇలాంటి తరహా మాల్‌వేర్ వాన్నాక్రై

2019 ప్రపంచ కప్ : .. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ .. కంగారూల ఫీల్డింగ్..

vimala p
ప్రపంచకప్‌ లో భాగంగా నేడు జరుగుతున్న రెండో మ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కంగారూ జట్టుపై టాస్‌

2019 ప్రపంచ కప్ : .. అన్నీ తక్కువ స్కోర్ లతో సరిపెట్టుకుంటున్నాయా..

vimala p
వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య కార్డిఫ్ మ్యాచ్ కూడా లో స్కోరింగ్ పోటీగా మారింది. టాస్ ఓడి తొలుత

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

vimala p
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ

హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు స్వాధీనం

vimala p
గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో గుటుచప్పుడుకాకుండా ఏదో ఒక ప్రాంతంలో మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇద్దరు నిందితుల వద్ద 8

ఎక్సైజ్‌ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జగన్‌

vimala p
ఎక్సైజ్‌ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. కేవలం ఆదాయ వనరుగా చూడొద్దని, బెల్ట్‌షాపులను సమూలంగా తొలగించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వమే

సీఎం హోదాలో హైదరాబాద్ చేరుకున్న జగన్

vimala p
ఏపీ సీఎం జగన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం హోదాలో జగన్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి

తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు: కేసీఆర్‌

vimala p
తెలంగాణా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఉద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు

సుజనా చౌదరి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

vimala p
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి రెండేళ్ల క్రితం ఓ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంక్‌ని మోసం చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సుజనా

ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా విజయకుమార్‌రెడ్డి

vimala p
ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తక్షణమే వివిధ శాఖల అధికారులపై బదిలీ వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా నియమిస్తూ విజయకుమార్‌రెడ్డి

జరుగుతున్న విషయాన్నే చెప్పాను: కిషన్ రెడ్డి

vimala p
దేశంలో ఎక్కడ ఉగ్రదాదులు జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం