అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రెండోసారి పోటీ చేసే విషయమై జూన్ 18న అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఫ్లోరిడాలో నిర్వహించే కార్యక్రమంలో పోటీ చేసే విషయాన్ని
దాదాపు పది లక్షల కంప్యూటర్ల మీద మాల్వేర్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించినట్లు మీడియా కథనం. 2017లో ఇలాంటి తరహా మాల్వేర్ వాన్నాక్రై
ప్రపంచకప్ లో భాగంగా నేడు జరుగుతున్న రెండో మ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కంగారూ జట్టుపై టాస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ
గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో గుటుచప్పుడుకాకుండా ఏదో ఒక ప్రాంతంలో మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని ఫిల్మ్నగర్లో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇద్దరు నిందితుల వద్ద 8
ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. కేవలం ఆదాయ వనరుగా చూడొద్దని, బెల్ట్షాపులను సమూలంగా తొలగించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వమే
తెలంగాణా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు
ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తక్షణమే వివిధ శాఖల అధికారులపై బదిలీ వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్గా నియమిస్తూ విజయకుమార్రెడ్డి
దేశంలో ఎక్కడ ఉగ్రదాదులు జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం