నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన నాంపల్లి పబ్లిక్
ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. శనివారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కమ్మిన్స్ (3/40), జాంపా (3/60),
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకపక్క భారత ప్రభుత్వానికి సహకరిస్తాం అని చెపుతూనే, మరోపక్క వెన్నుపోటు పొడిచాడు. ఇండియాపై వాణిజ్య దెబ్బ కొట్టారు. భారత్ కు కల్పించిన
మోడీ ప్రాధమికంగా తీసుకున్న కేంద్ర కేబినెట్లోని 56 మంది మంత్రుల్లో 51 మంది మంత్రులు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. ప్రధాని మోదీ
రాజ్భవన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు కేసీఆర్, జగన్ పాల్గొన్నారు. రాజ్భవన్లోని సాంస్కృతిక మందిరంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
రంజాన్ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరయ్యారు. వీరితో పాటు తమిళనాడు మాజీ
సౌదీలో భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లడం, ఇక్కడివారో లేక అక్కడ వారో మోసం చేయటంతో కష్టాల కడలిలో మిగిలిపోతున్నవారు చాలా మందే ఉన్నారు. వారు టెక్నాలజీ ఉపయోగించి బయటపడటానికి
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో తప్పులు దొర్లడంతో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఇంటర్ మార్కులు తప్పుల తడకలుగా రావడంతో