telugu navyamedia

Telugu News Updates

రాఫెల్ విమానాల ఖర్చు ఎందుకు పెరిగింది: ప్రశ్నించిన రాహుల్

vimala p
ఫ్రాన్స్ లో కొనుగోలు చేసిన రాఫెల్‌‌ యుద్ధ విమానాల్లో ఐదు నిన్న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. భారత్‌ కొనుగోలు చేసిన 36 యుద్ధ విమానాల్లో భాగంగా

కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత

vimala p
మచిలీపట్నం మార్కెట్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఏ-4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ

నూతన విద్యావిధానాన్ని స్వాగతించిన జనసేన

vimala p
కేంద్రం విద్యావిధానం తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని తెలిపారు. ఐదో తరగతి వరకు మాతృభాషలో

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: తలసాని

vimala p
హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ హైదరాబాద్‌ జిల్లాలో

కంటతడి పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి!

vimala p
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంటితడి పెట్టారు. పేకాట ఆడిస్తున్నానంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని అన్నారు. పేకాట ఆడుతూ దొరికిన వారిని విడిచిపెట్టాలని

పీపీఈ కిట్ ధరించి నకిలీ డాక్టర్ మోసాలు

vimala p
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ నకిలీ వైద్యురాలు డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతోంది. పీపీఈ కిట్ ధరించి మరీ… రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. కరోనా

దళిత రైతు ఆత్మహత్య దురదృష్టకరం: హరీశ్ రావు

vimala p
సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది

ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై సోమిరెడ్డి ఫైర్

vimala p
నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కూల్చివేత ప్రాంతాన్ని సోమిరెడ్డి

ఏపీ సచివాలయంలో అడ్డుగోడల నిర్మాణం

vimala p
అమరావతిలోని ఏపీ సచివాలయంలో అడ్డుగోడల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్నగేటుకు, దాని ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు, అసెంబ్లీ

జైలు కౌంట‌ర్ల వ‌ద్దనే రాఖీలు అందజేయాలి!

vimala p
క‌రోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జైళ్ల‌ల్లో రాఖీ పండుగ‌పై ఆంక్ష‌లు విధించారు. ఆ రోజున జైళ్ల వ‌ద్దకు ఖైదీల తోబుట్టువుల‌ను అనుమ‌తించ‌మ‌ని ఓ అధికారి

కోర్టు ఎదుట న్యాయవాది నగ్నంగా ఆందోళన

vimala p
లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఎందరో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు చిరువ్యాపారస్థులు రోడ్డునపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులకు అంతరాయం ఏర్పడడంతో ఉపాధి కోల్పోయిన ఓ న్యాయవాది

అన్ లాక్ 3.0. లో మరిన్ని సడలింపులు..రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత!

vimala p
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ లో ఇప్పటికే పలు ఆంక్షలను సడలించిన కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ఇచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ లాక్ 3.0ని