కేంద్రం విద్యావిధానం తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని తెలిపారు. ఐదో తరగతి వరకు మాతృభాషలో
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంటితడి పెట్టారు. పేకాట ఆడిస్తున్నానంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని అన్నారు. పేకాట ఆడుతూ దొరికిన వారిని విడిచిపెట్టాలని
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ నకిలీ వైద్యురాలు డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతోంది. పీపీఈ కిట్ ధరించి మరీ… రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. కరోనా
సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది
నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కూల్చివేత ప్రాంతాన్ని సోమిరెడ్డి
అమరావతిలోని ఏపీ సచివాలయంలో అడ్డుగోడల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్నగేటుకు, దాని ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు, అసెంబ్లీ
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ జైళ్లల్లో రాఖీ పండుగపై ఆంక్షలు విధించారు. ఆ రోజున జైళ్ల వద్దకు ఖైదీల తోబుట్టువులను అనుమతించమని ఓ అధికారి
లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఎందరో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు చిరువ్యాపారస్థులు రోడ్డునపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులకు అంతరాయం ఏర్పడడంతో ఉపాధి కోల్పోయిన ఓ న్యాయవాది