మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో తనను కొందరు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని
ఏపీసీఎం వైఎస్ జగన్ బావ అనిల్కుమార్పై నాన్బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. 2009 మార్చి 28న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఓ పార్టీకి
శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా ఎకె సుధీర్ నంబూద్రి ఎంపికయ్యారు. మలప్పురం జిల్లా తిరూర్ తిరునవాయ అరీక్కరమనకు చెందిన సుధీర్ నంబూద్రి నవంబరు 17 నుంచి ఏడాదిపాటు
ఓ బాలిక సెలవులకని ఇంటికి వస్తే, మాయమాటలు చెప్పి, లోబరచుకుని గర్భవతిని చేసిన ఘటన జగిత్యాలలో కలకలం రేపింది. పోలీసుల వివరకాల ప్రకారం, జగిత్యాల పురాణిపేటకు చెందిన
తెలుగు, తమిళంలో మంచి కథా చిత్రాలు చేసి మిల్కీ బ్యూటీ తమన్నా అందరి అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. హారర్ కామెడీ చిత్రంతో
నాగార్జున హోస్ట్గా 16 మంది కంటెస్టెంట్స్తో సాగిన ఈ కార్యక్రమం నుండి ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజు మరొకరు ఎలిమినేట్ కానున్నారు.
కాబూల్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 40 మంది మృతిచెందగా మరో 100 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి
నగరంలో సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. వారి నేర ప్రక్రియలో బ్యాంక్ మేనేజర్లను ఆర్థిక మోసాల ఊబిలోకి దించుతుంది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని సైబర్ మాయగాళ్లు