గూగుల్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది, టెక్నికల్ గా తప్పైనప్పటికీ ప్రచారం మాత్రం జరిగిపోతుంది. ఇటీవల గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ‘బికారి’ అని టైప్ చేస్తే పాక్
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీని చూసేందుకు ఇప్పటికే పలువురు కేంద్ర
నేడు రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్
రామోజీ ఫిలింసిటీలో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గత
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. యూత్ఫుల్ హీరో విజయ్
న్యూజీలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య శ్రీలంక బోణీ చేసింది. మొదటి టెస్టులో లంక 6వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 268పరుగుల
టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. అందుకే చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీశారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి గాంధీభవన్ లో కొందరు తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆమె వీడుతున్నారన్న వార్తలను ఖండించిన
సెప్టెంబరు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను