ఏపీలో కలకలం రేపిన స్నేహలత అంశం మీద ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతదని ఆయన అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ అవినీతిపరుడు కాబట్టి అంతా అవినీతిపరులనుకుంటే సరిపోతుందా.. కేసులకు భయపడి పోలవరంపై కేంద్రాన్ని అడగకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారు. పోలవరం ఎప్పటిలోగా
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2వ రోజు సమావేశాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి ఈరోజు స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య వాగ్వాదం చోటు