హైదరాబాద్లో మరో పరువు హత్య కేసులో పురోగతి.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్లో బేగంబజార్కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ శివారులో నిందితులను పట్టుకున్నారు. నీరజ్ హత్యలో ఆరుగురు నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు.