టీడీపీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు ..ప్రజాభిమానంతో ఎన్టీఆర్
ఏపీ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. అయితే ఈ సమయంలో అనంతపురంలో వైసీపీ కీలక సమావేశం జరిగింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స, ప్రభుత్వ