రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తెలంగాణలో మరో
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టిన ఘటనలో
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న మినీ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే
గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయిదుగురు కలిసి ఎక్కడికి వెళ్లారు అన్న దానిపైన మిస్టరీ కొనసాగుతున్నది. మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మాదాపూర్
సిద్దిపేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై పెద్దపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న రాజిరెడ్డి అనే వ్యక్తి నడుపుతున్న కారు సిద్దిపేట
లాక్ డౌన్ తర్వాత రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ వద్ద ప్రయాగ్
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటికొండ ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. వీరిలో
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని రావిరాల వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు