ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త ఇప్పుడు నిజమైంది. అయితే కేజియఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ స్టార్ల దృష్టి దర్శకుడు ప్రశాంత్నీల్పై పడింది.
ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా చిత్రీకరణకు ముందుకు రావాలి.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తరువాతి సినిమా ఎవరితో చేస్తారన్న సందేహం కన్నా ప్రభాస్తో చేయనున్నాడన్న పుకార్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రెబల్ స్టార్
ప్రభాస్ దేశమంతటా అభిమానులు ఉన్న హీరోల్లో ఒకడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో కొత్తగా ఓ సినిమా తెరకెక్కేందుకు రూపొందనుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్
భయంకరమైన ఫాన్ ఫాలోయింగ్, అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న స్టార్లలో ప్రభాస్ కూడా ఉంటాడనటానికి సందేహం అక్కర్లేదు. అయితే మంచి పేరు, ప్రఖ్యతలున్న హీరోలతో షోలు చేస్తే
ప్రశాంత్ నీల్ ఈ డైరెక్టర్ తన ఒక్క సినిమాతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాది నుంచి వచ్చి మెప్పించిన పాన్ ఇండియా సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి.
ప్రస్తుతం మన తెలుగు హీరోలు అందరూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.అయితే ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ను ప్రారంభించనున్నాడు. ఆదిపురుష్ సినిమా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ
ప్రముఖ సినీ హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్లో భాగంగా ఇటలీలో ఉన్న ‘బాహుబలి’ అక్కడే చిత్ర