ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్యాక్షన్ లీడర్ అని, డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ మంగళవారం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శనాస్త్రాలు సందించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తలెత్తుతున్న వివాదాల పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలలో విమర్శలు ప్రతివిమర్శలు చాలా సహజం. అయితే అవి శృతిమించితేనే ప్రజలకు ఇబ్బందిగా అనిపించి, సదరు వ్యక్తులపై అభిప్రాయాలు మారిపోతుంటాయి. అలాగే ఈ వ్యాఖ్యలు ఎన్నికలు దగ్గర
ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మోనార్క్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐ లాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తీవ్రస్థాయిలో
భారత ప్రధానిక నరేంద్రమోడీ కి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఉన్న బంధాన్ని బలోపేతం చేసేందుకు చర్చలు జరగాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ
విశాఖపట్నం వస్తుందని భావించిన అతిపెద్ద యుద్ధ విమాన వాహకనౌక ఐఎన్ఎ్స విరాట్ను మహారాష్ట్ర తన్నుకుపోయింది. దీంతో రాష్ట్రం ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. దీన్ని రాష్ట్రానికి