కాంగ్రెస్ నేత ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ మాట్లాడుతూ… కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం కేసీఆర్ అవివేకం.. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడింది అని అన్నారు. స్వార్ధ
ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలపై విమర్శలు చేశారు. ఇవాళ ఆయన జీహెచ్ఎంసీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యోగి