కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లైంతన నలుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది. తాము క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు.
విజయవాడలో బాలాజీ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివర్లాలోకి వెళితే.. మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు జగన్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వార్ గా మారింది.టికెట్ ధరలను తగ్గించారంటూ