కలుషితమైన మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. మడమ తిప్పని కేసీఆర్… నీ మాటకు విలువ ఇదేనా అని ప్రశ్నించారు.
తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ నేతలు ప్రజాసమస్యలు పరిష్కరించాలని పాదయాత్రల బాట పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో మరో ఇద్దరు నేతలు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా… కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్లో కాంగ్రెస్ గెలవక పోతే రాజకీయాలు గురించి మాట్లాడనంటూ వ్యఖ్యానించారు.. నాగార్జునసాగర్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి నియోజక వర్గ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత, భువనగిరి లోక్ సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారలో భాగంగా