వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి, పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 06 ఆగస్టు 1934 సంవత్సరంలో పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేట గ్రామం ఆత్మకూరు మండలం ప్రొ. జయశంకర్ భూపాలపల్లి