హైదరాబాద్ ను గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే… భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన
నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కే. తారకరామారావు ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశాన్ని
హైదరాబాద్ నగరంలో అంటూ వ్యాధులు సోకకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ పేర్కొన్నారు. వరదల నేపథ్యంలో నగరంలో 2,540
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్, అండ్ ఇన్ఫ్రా సంస్థ
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్
గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయం చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. గతంలో ఎన్నడూ
బంగాళఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడన ద్రోణులతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ను మరోసారి తన విశ్వరూపం చూపించాడు. దాంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. మోకాల్లోతు
హైదరాబాద్ నగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని
వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిన్న రాత్రి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్,