హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సినీనటుడు సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. ప్రస్తుతం
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి