ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా… అందులో భాగంగా తెలంగాణకు 3.72 లక్షల డోసులను పంపించింది కేంద్రం.. పుణెలోని సీరం
హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మరియు ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్ మ్యూచువల్ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున
బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హఫీజ్ పేట్ లో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి భూములు కొనుగోలు చేసారని…భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నితుడిగా
కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం
కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం
ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స
హైదరాబాద్లోని కూకట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కోతిని బెదరగొట్టేందుకు ప్రయత్నించి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. కూకట్పల్లి జయనగర్లో నివాసం ఉంటున్న లోకేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు