అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకుంది. ఈ
తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణి్క, కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`.
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్కు సమంత పరిచయమైన విషయం తెలిసిందే… అయితే…ఈ స్టార్ హీరోయిన్ “జాను” తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. లాక్డౌన్లో సోషల్ మీడియా ద్వారా