telugu navyamedia

ghmc

గ్రేటర్ లో బీజేపీ రాకతో చిక్కులు ఎవరికి…?

Vasishta Reddy
నాలుగేళ్ల క్రితం నాలుగు సీట్లే. ఇప్పుడు..40 సీట్లు దాటేసి 50కి దగ్గరగా వచ్చింది. టీఆర్ఎస్‌ను దారుణంగా దెబ్బ తీసింది. బీజేపీకి ఈసారి సీట్లు పెరుగుతాయని అనుకున్నా… అది

గ్రేటర్ లో హంగ్…

Vasishta Reddy
నిన్న విడుదలైన జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి

గ్రేటర్ ఫలితాల పై మ‌ంత్రి కేటీఆర్….

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితం రాలేద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం

గ్రేటర్ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ…

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం తనకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకున్న బిజెపి ఇప్పుడు దగ్గరదగ్గరగా

గ్రేటర్‌ సిత్రాలు : కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర ఉద్యోగుల ధర్నా…

Vasishta Reddy
సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి

జీహెచ్‌ఎంసీ : వికసిస్తున్న కమలం పార్టీ

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని

గ్రేటర్ వార్: మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్‌ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. ఇవాళ

గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్… విజయం ఎవరిదంటే..?

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 47 శాతం ఓట్లు సాధించి టిఆర్‌ఎస్ బల్దీయాపై మరోసారి గులాబీ జెండా ఎగరవేయనుందని సర్వేలు

ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Vasishta Reddy
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ

గ్రేటర్ ప్రచారంలో పాల్గొన వారికీ షాక్…

Vasishta Reddy
మన రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వందల్లో నమోదవుతున్నాయి. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు.

గ్రేటర్‌ పోలింగ్‌ శాతంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
నిన్న గ్రేటర్‌ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. చిన్న, చిన్న సంఘటనలు మినహా.. పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. కానీ పోలింగ్‌ శాతం మాత్రం భారీగా పడిపోయింది. అయితే..

పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి వారే కారణం…

Vasishta Reddy
బీజేపీ నేతలు దీక్షను బీజేపీ కార్యాలయంలో వారికి నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి, సంజయ్ లు దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దేశ