నాలుగేళ్ల క్రితం నాలుగు సీట్లే. ఇప్పుడు..40 సీట్లు దాటేసి 50కి దగ్గరగా వచ్చింది. టీఆర్ఎస్ను దారుణంగా దెబ్బ తీసింది. బీజేపీకి ఈసారి సీట్లు పెరుగుతాయని అనుకున్నా… అది
నిన్న విడుదలైన జీహెచ్ఎంసీ ఫలితాల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం తనకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకున్న బిజెపి ఇప్పుడు దగ్గరదగ్గరగా
సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్నవారిని
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. ఇవాళ
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 47 శాతం ఓట్లు సాధించి టిఆర్ఎస్ బల్దీయాపై మరోసారి గులాబీ జెండా ఎగరవేయనుందని సర్వేలు
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ
మన రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వందల్లో నమోదవుతున్నాయి. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు.
నిన్న గ్రేటర్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. చిన్న, చిన్న సంఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కానీ పోలింగ్ శాతం మాత్రం భారీగా పడిపోయింది. అయితే..