మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా చేస్తున్న సేవల గురించి అందరికీ తెలిసిందే. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి ఇటీవలే కరోనా
ఏపీ సర్కార్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్పై తన ట్విట్టర్ వేదికగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను
కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్
కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని
అభిమానులందరికి చెప్పి సోషల్ మీడియా లో ముఖ్యమైన ట్విట్టర్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 40నిమిషాల
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో
జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 48వ సుప్రీంకోర్టు