చంద్రబాబుపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ టిడిపి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు తెలుగు ప్రజల తరుపున
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. అంతేకాదు బీఏసీలో అచ్చెన్నపై పలు
టిడిపి అంటే బిసిల పార్టీ అని..నాతో పాటు 60 శాతం పొలిట్ బ్యూరో పదవులు బీసీలకు కేటాయించారని అచ్చెన్నాయుడు అన్నారు. టిడిపిని అధికారంలోకి తెచ్చేవరకు కాళ్లకు గజ్జెకట్టి