telugu navyamedia

ఢిల్లీ

ఏఐ మనల్నికాదు, మనం ఏఐని శాసించేలా ఉండాలి: ప్రధాని మోదీ

navyamedia
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి 500కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరైనారు. పలు కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్‌టేబుల్ మీట్ ,

ఢిల్లీ విమానాశ్రయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాను! ఆయనను కలవడం ఆనందంగా ఉంది: చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం,

ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ ప్రసారం

navyamedia
ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ ఫిబ్రవరి 6న టెలికాస్ట్ కానుంది. ఇటీవల ఢిల్లీ, కోయంబత్తూర్, రాయ్‌పూర్,

నేడు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు

నేపాల్ నుండి తెలుగు ప్రజలను తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్

navyamedia
గురువారం హింసాకాండకు గురైన నేపాల్ నుండి చిక్కుకున్న తెలుగు ప్రజలను తరలించే కార్యక్రమం ఊపందుకుంది. సిమికోట్ నుండి 12 మందితో కూడిన ప్రత్యేక విమానం బయలుదేరగా, 22

ఢిల్లీ లో ‘ఎకనమిక్ టైమ్స్’ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో నారా లోకేష్ సమావేశంకానున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలోని కీలకమైన పెండింగ్

ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యము : చంద్రబాబు నాయుడు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో

నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు

navyamedia
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం

ఢిల్లీలో NDA సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Navya Media
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని కూటమి నాయకుడిగా

తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో చేలరేగిన మంట‌లు

Navya Media
ఢిల్లీలో కదులుతున్న రైలులో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. సమాచారం ప్రకారం.. తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12280 మూడు బోగీలలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ

హైదరాబాద్: బేబీ సేలర్ గ్యాంగ్‌ని పట్టుకున్న పోలీసులు, 11 మంది శిశువులను రక్షించారు

Navya Media
తెలంగాణ , ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన 11 మందితో కూడిన మానవ అక్రమ రవాణా ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు, 11 మంది శిశువులను