telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో తెరపైకి వస్తున్న కొత్త కోణాలు; రంగంలోకి దిగిన ఈడీ

సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ అధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జిషీట్‌లో హవాలా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.

సిట్ తన దర్యాప్తులో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కొన్ని కోట్ల రూపాయలు హవాలా మార్గంలో తరలించినట్లు తెలిపింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంను పీఎంఎల్‌ఏ దర్యాప్తు చేయాలి అని కోరింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఈడీ దర్యాప్తు ,. సిట్ నుంచి పూర్తి వివరాల్ని ఈడీ తీసుకుంది.

సుమారు రూ.235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో రూ.20 కోట్లకు పైగా హవాలా మార్గంలో డబ్బు తరలినట్లు సిట్ తేల్చింది. దాంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది.

Related posts