తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా ఉంది. ఉచిత దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 6-8 గంటల సమయం పడుతుంది.
300 రూ. శీఘ్రదర్శనంకు 1-2 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 2 నుండి 4 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,095. 26,912 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.78 కోట్లు.


పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయి: చంద్రబాబు